బైబిలు ప్రశ్నలకు జవాబులు

బైబిల్ని మోషే రాశాడా?

తెలుగు
బైబిల్ని మోషే రాశాడా?
https://cms-imgp.jw-cdn.org/img/p/502012484/univ/art/502012484_univ_sqr_xl.jpg
ijwbq ఆర్టికల్‌ 4

బైబిల్ని మోషే రాశాడా?

బైబిల్ని మోషే రాశాడా?

బైబిలు ఇచ్చే జవాబు

 బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలను దేవుడు మోషేతో రాయించాడు, అవి: ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. ఆయన యోబు పుస్తకాన్ని, 90 వ కీర్తనను కూడా రాసివుంటాడు. కానీ, దేవుడు బైబిల్ని రాయడానికి 40 మందిని ఉపయోగించాడు, వాళ్లలో మోషే ఒక్కడు.